జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడెక్కిన విద్యార్ధినులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడెక్కిన విద్యార్ధినులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్ధినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కాటారం మండలం దామరకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తమను ప్రిన్సిపాల్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Next Story