By - Vijayanand |7 July 2023 7:48 AM GMT
కేతిరెడ్డి పై జేసీ ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు.గుడ్ మార్నింగ్ పేరుతో..షో చేస్తున్నాడని,గుడ్ మార్నింగ్ పేరుతో ధర్మవరం ప్రజల ఆస్తులను..కేతిరెడ్డి దోచుకుంటున్నారని మండిపడ్డారు.క్రాఫ్ ఇన్సూరెన్స్ పేరుతో..లక్షలు కొల్లగొట్టారని ఆరోపించారు.తాడిపత్రి, ధర్మవరం ప్రజలకు పట్టిన దరిద్రం..కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు అన్న ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని...ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే... తాను పోతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com