
By - Chitralekha |18 July 2023 4:45 PM IST
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తల అండతోనే తాను ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు. అదే లేకపోతే తన ముందు మూడు మార్గాలున్నాయని.. మొదటిది ఆత్మహత్య చేసుకోవడం, రెండవది ఊరు విడిచి పారిపోవడం, మూడవది ఎమ్మెల్యే కు కప్పం కట్టడం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఐ ఆనందరావు ఆత్మహత్యపై కోర్టులో కేసు వేస్తానని అన్నారు. నియోజక వర్గంలో అక్రమ ఇసుక రవాణాను కచ్చితంగా అడ్డుకుంటానన్నారు ప్రభాకర్ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com