By - Chitralekha |19 July 2023 11:47 AM GMT
కాకినాడ జిల్లా జగ్గంపేట గాడేపల్లి మండలం తాళ్లూరు లిప్ట్కు, సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు జ్యోతుల నెహ్రూ. మెట్టప్రాంత రైతులు నారుమడులు వేసుకునే సమయంలో నీరు అందక, ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా తాళ్లూరు లిప్ట్ ఇరిగేషన్, ఆనాడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లిప్ట్ ఇరిగేషన్పై వందలాటి రైతులు ఆధారపడి ఉన్నారన్నారు జ్యోతుల నెహ్రూ. తాళ్లూరు లిప్ట్ మూడు పంపులు పాడై, నిరుపయోగంగా ఉందని, కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com