కనిగిరి బాలిక హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

కనిగిరి బాలిక హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. నేలటూరు గొల్లపల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో బాలిక హత్యకు గురైంది. చెట్ల పొదల్లో బండరాయితో అతి కిరాతకంగా కొట్టిచంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 8న సాయంత్రం కనిగిరిలో గర్ల్స్‌ హైస్కూల్‌ నుంచి బాలికను తండ్రి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

Next Story