By - Chitralekha |21 July 2023 6:59 AM GMT
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని కొత్తపల్లి చెరువుకు ఎగువన ఉన్న పంట పొలాల నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో యువకులు వర్షంలోనే వరద ప్రవాహంలోకి దిగి చేపలు పడుతున్నారు. స్థానిక యువకులు చేపలను పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. పెద్ద సైజు చేపలను పట్టి అక్కడిక్కడే అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com