
By - Subba Reddy |29 Jun 2023 4:15 PM IST
సూర్యాపేట పట్టణంలో పట్టపగలు కత్తిపోట్లు కలకలం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు మరో ముగ్గురు యువకులు. సంతోష్ అనే యువకుడికి తన స్నేహితుడైన బంటితో మద్య వివాదాలలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సంతోష్పై బంటి, మరో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంటిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com