జైపూర్ రైల్వే కాల్పుల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా కేటీఆర్

జైపూర్ రైల్వే కాల్పుల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా కేటీఆర్

ఇటీవల జైపూర్ రైల్లో కాల్పుల్లో మృతి చెందిన సైఫూద్దీన్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే ఒవైసీ కోరారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఒవైపీ విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Next Story