
By - Chitralekha |26 May 2023 12:55 PM IST
కర్నూలులో రికార్డ్ స్థాయిలో మద్యంలో అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లో అవినాష్ రెడ్డి అనుచరులు తెగ తాగేస్తున్నారని వైన్ షాపు యజమానులు అంటున్నారు. ఈ మేరకు కేవలం మూడు రోజుల్లో 23 వైన్ షాపుల్లో రూ. 3.14 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. విశ్వభారతి హాస్పటల్ దగ్గరల్లోని వైన్ షాపులో మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. తమ కార్లనే మొబైల్ బార్లుగా మార్చుకుని మరీ తాగేశారని తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com