
By - Vijayanand |16 July 2023 5:27 PM IST
హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు తరలివచ్చారు. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పకడ్బంది ఏర్పాట్లు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com