స్మశానం పక్కన ప్లాట్లు వద్దంటున్న లబ్ధిదారులు

స్మశానం పక్కన  ప్లాట్లు  వద్దంటున్న లబ్ధిదారులు

రాష్ట్రంలో 23వేల కోట్లతో భూములు కొని ఇళ్ల ప్లాట్లు పేదలకు ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటున్న సీఎం జగన్ చిరువోలు గ్రామ లబ్దిదారుల సమస్య పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. పూర్తిగా స్మశానం పక్కన ఆర్ సి కరకట్ట స్థలంలో లే ఔట్ వేయటంతో నెలకొన్న సమస్య పరిశీలించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ఈ గ్రామంలో ఎస్సీ బీసీలకు అన్యాయం జరిగిందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story