నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు

నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు

ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నుంచి సర్వర్లు మొరాయించడంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు.

Next Story