By - Vijayanand |14 Aug 2023 5:33 AM GMT
తిరుమలలో అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. అర్ధరాత్రి ఈ ఆపరేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపింది. దీంతో బాలికపై దాడి చేసిన ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రెండ్రోజులుగా ఆరు ప్రాంతాల్లో సంచరిస్తూ అటు అధికారుల్ని, భక్తులను చిరుత భయాందోళనకు గురిచేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com