Yuvagalam: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Yuvagalam: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇవాళ 201వ రోజు పాదయాత్ర ఉదయం 8గంటలకు పొంగుటూరు క్యాంపు నుంచి ప్రారంభంకానుంది. పోతవరంలో స్ధానికులు, రైతులతో సమావేశం కానున్నారు. ఉదయం 11గం. 30ని.లకు కవులూరులో స్దానికులు, మధ్యాహ్నం 12గం. 30ని.లకు చీపురుగూడెంలో గీతకార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6గం. 30ని.లకు ప్రకాశరావుపాలెంలో స్దానికులు, దళిత మహిళలతో సమావేశం కానున్నారు.

Next Story