Lokesh: గంజాయిపై..గవర్నర్‌కు లోకేష్ ఫిర్యాదు..

Lokesh: గంజాయిపై..గవర్నర్‌కు లోకేష్ ఫిర్యాదు..

ఏపీలో విచ్చల విడి గంజాయి లభ్యతపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేయనున్నారు.ఉదయం 11గంటలకు గవర్నర్‌ను లోకేష్ కలవనున్నారు.రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.ఏపీని గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.యువత గంజాయి బారిన పడుతున్నారంటూ యువగళం పాదయాత్రలో తనకు వచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్‌కు నివేదించనున్నారు.

Next Story