
By - Bhoopathi |9 Jun 2023 4:00 PM IST
విశాఖపట్నంలో కార్పొరేట్ స్కూళ్ల దోపిడి మామూలుగా లేదు.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు, సదుపాయాలు కల్పించడంలో మాత్రం అలసత్వం పదర్శిస్తున్నాయి. ఇరుకు గదుల్లో క్లాసులు నిర్వహిస్తూ.. బుక్స్,యూనిఫాం పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నాయి. సూళ్ల కొత్త కొత్త నిబంధనలతో పేరంట్స్ షాక్కు గురవుతున్నారు. కార్పొరేట్ సూళ్ల దోపిడిని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. విద్యార్ధి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాపై మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com