
By - Vijayanand |13 Aug 2023 12:33 PM IST
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని ఈవీఎంలతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి డీసీఎం వాహనం పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి బెంగాల్కు ఈవీఎంలను తీసుకెళ్తుండగా.. లారీ వెంట నాలుగు ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎలక్షన్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com