
By - Bhoopathi |9 Jun 2023 11:45 AM IST
ఒడిశా రైల్వే ప్రమాదం కేసును సీబీఐకి అప్పగించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒడిశా రైల్వే ప్రమాదంలో ఇప్పటికే దాదాపు ౩౦౦ మందికి పైగా చనిపోయారు. రైల్వే ప్రమాద ఘటనను కేంద్రం విచారించాల్సి ఉండగా, వాస్తవాలను తొక్కి పెట్టేసేందుకే సీబీఐకి అప్పగిస్తున్నారా అని మమతా బెనర్జి ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com