సింహాద్రి రమేష్‌పై మండలి బుద్ధప్రసాద్ ఫైర్‌

సింహాద్రి రమేష్‌పై మండలి బుద్ధప్రసాద్ ఫైర్‌

సింహాద్రి రమేష్ అనవసర ప్రేలాపనలు, గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సముద్రపు కరకట్ట అభివృద్ధిని డిమాండ్ చేస్తూ.. అవనిగడ్డ నియోజకవర్గంలోని సొర్లగొంది నుంచి గుల్లలమోద వరకు ఆయన పాదయాత్ర చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టా వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని బుద్ధప్రసాద్‌ నిలదీశారు. మత్స్యకారులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు

Next Story