
By - Bhoopathi |3 July 2023 12:00 PM IST
ఉమ్మడి పౌర స్మృతికి BSP సుప్రీం మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని, దీన్ని అమలు చేయడం వల్ల భారత్కు బలం చేకూరుతుందన్నారు. ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తుందన్నారు.అయితే బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు. యూసీసీ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల సమస్యలు వస్తాయన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ధరలు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యవసతులపై దృష్టి సారించాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com