Hyderabad: గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష

Hyderabad: గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి హాజరువుతున్నారు.వీరితో పాటు GHMC మేయర్, డిప్యూటీ మేయర్, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన MLC లు, MLA లు, బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Next Story