MH : నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణా తరగతులు

MH : నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణా తరగతులు

మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం.. సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో పెద్ద మార్పుకు నాందేడ్ వేదికైందన్నారు. దేశం ప్రబల శక్తిగా ఆవిర్భావించాలన్న ఆయన.... స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన... సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చిన్నదేశాలైన సింగపూర్ వంటివి అభివృద్ధి చెందాయని....కానీ భారత్ మాత్రం ఇంకా అభిృవద్ధి చెందలేదన్నారు. వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు కేసీఆర్.

Next Story