సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలు ప్రారంభం

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలు ప్రారంభం

హైదరాబాద్‌ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలు ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ వ్యాప్తంగా 12 ఫ్యాకో యంత్రాలు ఏర్పాటు చేశారు.సరోజిని ఆస్పత్రిలో అందుబాటులోకి 2 ఫ్యాకో యంత్రాలు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్చువల్‌గా ఫ్యాకో యంత్రాలు ప్రారంచారు మంత్రి హరీష్‌ రావు.కాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం ఫ్యాకో యంత్రాలు ఉపయోగపడుతాయని,అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు హరీష్‌రావు.

Next Story