By - Vijayanand |9 Aug 2023 11:34 AM GMT
రేవంత్ రెడ్డిపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్కు పిండం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్సించారు. కరెంట్,నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి రేవంత్ వచ్చారంటూ విమర్శించారు. అందరిని ఆదుకుంటున్న కేసీఆర్కు పిండం పెడతావా అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టుపెట్టారంటూ రేవంత్ పై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com