
By - Bhoopathi |23 Jun 2023 11:30 AM IST
మంత్రి కేటీఆర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్నారు. ఇప్పటికే కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటుంది బీఆర్ఎస్ సర్కార్. ఇక రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com