
By - Vijayanand |22 Aug 2023 7:01 PM IST
ప్రత్యర్థులు ఎవరైనా బీఆర్ఎస్దే గెలుపన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయడానికి భయపడుతున్నాయని అన్నారు. జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించుకుంటామని చెప్పారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పువ్వాడ సమావేశమయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com