
By - Chitralekha |8 Aug 2023 4:49 PM IST
గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీసీ బంధు పథకంలో భాగంగా ఖమ్మంలో 290మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసిన పువ్వాడ... గతంలో ఏ స్కీమ్ పెట్టినా కంటితుడుపుగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని పారదర్శకంగా అమలు అవుతున్నాయని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com