
By - Vijayanand |4 Aug 2023 3:59 PM IST
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్. దుర్గం చిన్నయ్య అన్యాయం చేశాడని పోరాటం చేస్తున్న తనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో మహిళల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గొంతెత్తున్నారని సొంత రాష్ట్రంలో సొంత ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం మణిపూర్ మహిళలకే హక్కులున్నాయా? తనకు హక్కులు లేవా అంటూ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com