
By - Vijayanand |21 Aug 2023 2:30 PM IST
దశాబ్ధాలుగా హైదరాబాద్ బోరబండ NRRపురం వాసులు ఎదురుచూసిన థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్యను తాము పరిస్కరించామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హౌసింగ్ సొసైటీలో ఉన్న సుమారు 2వేల కుటుంబాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ జీవో 96 ఇటీవల విడుదలైందని తెలిపారు. దీనివల్ల క్రయ విక్రయాలు జరుపుకొనే వారికి పూర్తి స్ధాయిలో ఎలాంటి ఫీజులు లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుందని ఎమ్మెల్యే మాగంటి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com