
By - Chitralekha |9 Aug 2023 12:02 PM IST
ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే తమను అరెస్ట్ చేసుకోవచ్చన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబుతో పాటు తామంతా విజయనగరంలోనే ఉన్నామని, ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామన్నారు. వైసీపీ వాళ్లు దాడులు చేస్తే ... కేసులు మాత్రం తమపై పెడతారా? అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఆయన.... కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com