TS: అమ్మవారికి భోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

TS: అమ్మవారికి భోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఎమ్మెల్సీ కవిత బోనాలు సమర్పించారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు ఇంటి నుంచి వందలాది వాహనాలతో సికింద్రాబాద్‌కు ర్యాలీగా వెళ్లారు. మంత్రి పద్మారావు గౌడ్ గజమాలతో ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న కవిత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

Next Story