
By - Vijayanand |25 Aug 2023 5:01 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు.ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా..24 గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు కవిత.నల్ల చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ అవసరం తెలంగాణకు లేదన్నారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అన్న కవిత..కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com