By - Chitralekha |1 Aug 2023 11:38 AM GMT
లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమన్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర సమర యోధుడు తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీకి ఈ పురస్కరాన్ని ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇక తిలక్ ఆధునిక భారత దేశ పిత అని మహాత్మాగాంధీ అభివర్ణించారని చెప్పారు మోదీ. స్వాతంత్ర్య సంగ్రామంలో తిలక్ పాత్రను ఏవో కొన్ని సంఘటనలు, మాటల ద్వారా వర్ణించలేమన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com