
By - Chitralekha |27 May 2023 3:31 PM IST
దేశంలోకి జూన్ 4న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. ఐఎండీ వెల్లడించింది. మొదటివారంలో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు, రెండవ వారంలో తెలుగు రాష్ట్రాలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. వాయువ్య భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com