రుతు పవనాల రాక.. అప్పుడేనట!

రుతు పవనాల రాక.. అప్పుడేనట!

దేశంలోకి జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. ఐఎండీ వెల్లడించింది. మొదటివారంలో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు, రెండవ వారంలో తెలుగు రాష్ట్రాలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. వాయువ్య భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Next Story