
By - Chitralekha |10 Aug 2023 3:43 PM IST
బీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు ఎంపీ అర్వింద్. మద్యం టెండర్లకు 15 రోజులు కేటాయించిన ప్రభుత్వం గృహలక్ష్మికి కేవలం 3 రోజుల కేటాయిస్తారా అంటూ మండిపడ్డారు. నిజామాబాద్ ప్రజల్ని కేటీఆర్ మరోసారి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. నిన్న కేటీఆర్ మోసపూరిత వాగ్దానాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు అర్వింద్
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com