- Home
- /
- చిట్టి న్యూస్
- /
- కర్నూలుకు చేరుకున్న సీబీఐ విచారణ...

By - Chitralekha |25 May 2023 11:48 AM GMT
ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వేకెషన్ బెంచ్ లో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. వారం రోజులుగా... అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉంటోన్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com