By - Vijayanand |8 Aug 2023 8:52 AM GMT
తెలంగాణ అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల వికాసాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందు వల్లే ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతామన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేర్చకుండా అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com