మృగశిర కార్తీ.. చేపల కోసం ఎగబడ్డ భాగ్యనగరవాసులు

మృగశిర కార్తీ.. చేపల కోసం ఎగబడ్డ భాగ్యనగరవాసులు

తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తీ సంబురాలు రైతులు జోరుగా జరుపుతున్నారు. మృగశిర కార్తీ ప్రారంభంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుండటంతో హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లలో జనాలు ఎగబడ్డారు. దీంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.

Next Story