
By - Subba Reddy |8 Jun 2023 11:30 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తీ సంబురాలు రైతులు జోరుగా జరుపుతున్నారు. మృగశిర కార్తీ ప్రారంభంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుండటంతో హైదరాబాద్లోని చేపల మార్కెట్లలో జనాలు ఎగబడ్డారు. దీంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com