శ్రీకాకుళంలో దారుణ హత్య

శ్రీకాకుళంలో దారుణ హత్య

శ్రీకాకుళంలో దారుణ హత్య జరిగింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని SHB కాలోనీలో.. నరసింగరావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆస్తి తగదాల కారణంగా ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తి కోసం హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్తు తగదా కేసు.... మూడేళ్లుగా కోర్టులో కేసు నడుస్తుండగా ... హత్యకు గురయ్యాడు నరసింగరావు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటన స్థలానికి చేరుకుని...క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.

Next Story