
By - Vijayanand |26 Aug 2023 4:55 PM IST
నాగార్జునసాగర్ బీఆర్ఎస్లో అసమ్మతి చిచ్చు చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కు టికెట్ కేటాయించడంతో అసమ్మతి వాదులు భగ్గుమంటున్నారు. త్రిపురారం మండలం, పెద్దదేవలపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి యాదవ సంఘం నాయకులతో పాటు రామ్మూర్తి యాదవ్ కుమారుడు కోటేష్ కూడా హాజరయ్యారు. నాగార్జున సాగర్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక యాదవులకే టికెట్ కేటాయించాలని అధినేత కేసీఆర్ను కోరుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com