By - Vijayanand |31 Aug 2023 8:27 AM GMT
ప్రవాహం నుంచి..సునామీగా మారిన లోకేష్ యువగళం పాదయాత్ర మరో కీలక మైలురాయిని చేరింది. పోలవరం నియోజకవర్గంలో 200వ రోజుకు చేరుకున్న పాదయాత్రలో పాల్గొన్నారు లోకేష్ తల్లి నారా భువనేశ్వరి. యువగళం పాదయాత్రకు సంఘీభావంగా నారా,నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 200రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు,185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. 200 రోజుల పాటు కొనసాగిన పాద యాత్రలో 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు నిర్వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com