Yuvagalam: 198వ రోజుకు చేరుకున్న యువనేత లోకేష్ యువగళం

Yuvagalam: 198వ రోజుకు చేరుకున్న యువనేత లోకేష్ యువగళం

యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. ఉదయం చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. టీ. నరసాపురంలో రైతులతో, స్ధానికులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం శ్రీరామవరం భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొననున్నారు.

Next Story