
By - Vijayanand |14 Aug 2023 5:07 PM IST
దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలకుఅంతా సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సైఫాబాద్లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. దేశ విభజన తర్వాత జరిగిన హింసాకాండపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు జోనల్ మేనేజర్ శ్యాంసుందర్.. వారి త్యాగాలను భారతీయులంతా స్మరించుకోవాలని చెప్పారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com