నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో వైసీపీ నేత వికృత చేష్టలు

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో వైసీపీ నేత వికృత చేష్టలు

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో మహిళా భక్తుల పట్ల ఓ వైసీపీ నేత అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలతో ....నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి అనే వైసీపీ నేత....వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆలయంలో... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.... మహిళల మధ్యలోకి ప్రవేశించిన మదన్ మోహన్ రెడ్డి....మహిళా భక్తులపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు. దీనిపై మండిపడ్డారు మహిళా భక్తులు.

Next Story