By - Chitralekha |30 May 2023 12:02 PM GMT
సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు రాకపోవడంతో గర్బిణీకి నర్సులు డెలవరీ చేయగా శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యానికే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com