By - Vijayanand |9 July 2023 11:18 AM GMT
ఎగువ కర్ణాటక, దిగివన తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మొఖం చాటేశాడు. దీంతో దిగువన రాయలసీమ జిల్లాల్లో అత్యంత దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా.. అత్యంత లోటు వర్షపాతం నమోదు అవుతోంది. దీంతో వాతావరణశాఖ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్ట్ 15 మధ్య భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అప్పటికీ కురువకపోతే తాగు, సాగునీటి గండం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com