
By - Vijayanand |5 Aug 2023 11:30 AM IST
ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల గ్రామస్తుల ఆందోళన దిగారు.తమ గ్రామానికి నీరు ఇవ్వకుండా ఏ గ్రామానికి నీళ్ళు ఇచ్చేది లేదంటూ RWS స్కీం నిలిపివేశారుగత వారం రోజులుగా మంచి నీరు లేక గ్రామస్తుల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులుతమ గ్రామానికి నీరు ఇచ్చాకే ఇతర గ్రామాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అశంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నా స్పందించకపోవడంతో RWS స్కీంను అడ్డుకున్నారు గ్రామస్తులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com