రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

ఒడిశా రైలు ప్రమాద స్థలంలో ఓ ట్రాక్‌పై పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. దీంతో ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


Next Story