
By - Vijayanand |1 Sept 2023 3:58 PM IST
మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఐతే.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉండనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com