
By - Bhoopathi |23 Jun 2023 11:15 AM IST
2024 ఎన్నికలే లక్ష్యంగా పాట్నాలో విపక్ష పార్టీల ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాలు భేటీ కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, స్టాలిన్, తేజస్వీయాదవ్, సీతారాం ఏచూరి, మెహబూబా ముఫ్తీతో పాటు 18విపక్ష పార్టీల నేతలు పాల్గొనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com